ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గ్రోత్‌సెంటరు భూముల్లో సాగు చేయవద్దు’

ABN, First Publish Date - 2021-01-24T05:37:06+05:30

స్థానిక ఏపీఐఐసీ (గ్రోత్‌సెంటరు) భూముల్లో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులెవరూ పంటలను సాగు చేయరాదని ఆ సంస్థ జోనల్‌మేనేజరు సుధాకర్‌, డీజెడ్‌ఎం వరప్రసాద్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి, జనవరి 23: స్థానిక ఏపీఐఐసీ (గ్రోత్‌సెంటరు) భూముల్లో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులెవరూ పంటలను సాగు చేయరాదని ఆ సంస్థ జోనల్‌మేనేజరు సుధాకర్‌, డీజెడ్‌ఎం వరప్రసాద్‌ హెచ్చరించారు. శనివారం ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. పరి శ్రమలు ఏర్పాటు కాని కారణంగా మెట్టవలస, పెంట, గొర్లె సీతారాంపురం, ఎం.బూర్జివలస, పనుకువలస గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను దున్నరాదని తెలిపారు. పరి శ్రమల ఏర్పాటు కోసం భూములను పొందిన వారు ఇంకా పరి శ్రమలు స్ధాపించకుండా ఉంటే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 


Updated Date - 2021-01-24T05:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising