ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌

ABN, First Publish Date - 2021-06-15T04:57:11+05:30

పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని ఉత్తరాంధ్ర అభి వృద్ధి ఐక్యవేదిక ప్రతినిధులు మద్దిల సోంబాబు, పృథ్వీ డిమాండ్‌ చేశారు. సోమవారం కోట జంక్షన్‌లో ప్లకార్డులతో రిక్షాపై నిరసన కార్యక్రమం చేపట్టారు.

ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న ఉత్తరాంధ్ర అభి వృద్ధి ఐక్య వేదిక ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  దాసన్నపేట: పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని ఉత్తరాంధ్ర అభి వృద్ధి ఐక్యవేదిక ప్రతినిధులు మద్దిల సోంబాబు, పృథ్వీ డిమాండ్‌ చేశారు. సోమవారం కోట జంక్షన్‌లో ప్లకార్డులతో రిక్షాపై నిరసన కార్యక్రమం చేపట్టారు. వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి  కరోనా కష్టకాలంలో సామాన్యులపై భారం మోపడం తగదన్నారు. వేదిక ప్రతినిధులు వినోద్‌, రాజేష్‌, గీత, ప్రశాంత్‌, చక్రి, ఈశ్వర్‌, మోహన్‌ పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-06-15T04:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising