ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల మృతి

ABN, First Publish Date - 2021-04-19T04:53:51+05:30

గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కరోనాతో ఆదివారం మృతిచెందారు. మునిసిపల్‌ స్కూల్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఆయన కొద్దిరోజుల కిందట కరోనాబారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఇటీవల పరిషత్‌ ఎన్నికల్లో సైతం విధులు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




జియ్యమ్మవలస: మండలంలో ఓ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కరోనాతో ఆదివారం మృతిచెందారు. మునిసిపల్‌ స్కూల్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఆయన కొద్దిరోజుల కిందట కరోనాబారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఇటీవల పరిషత్‌ ఎన్నికల్లో సైతం విధులు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

 సీతానగరం(బొబ్బిలి): బొబ్బిలి మునిసిపల్‌ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆదివారం కరోనాతో మృతిచెందాడు. గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఆదివారం మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


Updated Date - 2021-04-19T04:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising