ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు రైతులకు హక్కులు కల్పించాలి

ABN, First Publish Date - 2021-03-07T05:17:05+05:30

పద్మాపురం ఇనాం భూముల్లో సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పిం చాలని భూముల సాధన పోరాట కమిటీ నాయకుడు కోరాడ ఈశ్వర రావు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాచిపెంట, మార్చి 6: పద్మాపురం ఇనాం భూముల్లో సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పిం చాలని భూముల సాధన పోరాట కమిటీ నాయకుడు కోరాడ ఈశ్వర రావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు బొబ్బిలివలస, సీతంపేట జంక్షన్‌ వద్ద రైతులు నిరసన ర్యాలీ నిర్వహించా రు. 1956లో ఇనాం జమిందార్‌ చట్టాలు రద్దయినా ఇంతవరకు పాలకులు ఆ సమస్యకు పరిష్కారం చూపలేదని తెలిపారు. ఐదు పంచాయతీల్లో సుమారు 2,500 ఎకరాల భూములను రైతులు సాగు చేస్తున్నారని, కానీ వారికి ఎటువంటి భద్రత హక్కులు లేవన్నారు.  దీనివల్ల ప్రభుత్వం నుంచి రావలసిన రుణాలు, పథకాలు అందడం లేదని ఆయన వాపోయారు. కార్యక్రమంలో నీడ్‌ స్వచ్ఛంద సంస్థ ఈడీ పి.వేణుగోపాలరావు, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-07T05:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising