ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నివారణకు సహకరించండి

ABN, First Publish Date - 2021-05-09T05:11:14+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు

విజయనగరం క్రైం, మే 8:  కరోనా సెకండ్‌ వేవ్‌  విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు సూచించారు.  ముఖ్యంగా పల్లెలు, పట్టణాల్లో యువత కరోనా నివారణకు నడుంబిగించాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు. అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ బయటకు రాకుండా చూసుకోవా లన్నారు.  రెండు, మూడు రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు ప్రజలకు అందించాలని యువతకు సూచించారు.  కరోనాపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ప్రజలకు మనో ధైర్యాన్నిచ్చే సందేశాలు అందించాలన్నారు. కరోనా బాధితులు  ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇంటివద్దనే ఉంటూ  వైద్య సేవలు పొందాలన్నారు.  కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, గుంపులుగా బయట తిరగరాదని సూచించారు. 

 

Updated Date - 2021-05-09T05:11:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising