ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబరు నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలి : జేసీ

ABN, First Publish Date - 2021-07-28T04:52:05+05:30

జిల్లాలోని పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న భవన నిర్మాణ పనులను నవంబరు నాటికి పూర్తి చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టరేట్‌, జూలై 27 : జిల్లాలోని పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న భవన నిర్మాణ పనులను నవంబరు నాటికి పూర్తి చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ ఆదేశించారు. మంగళ వారం తన చాంబర్‌ లో పనులపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ...  సుమారు రూ.245 కోట్ల అంచనా వ్యయంతో  చేపడుతున్న 664 సచివాలయ భవనాల పనులు వేగవంతం చేయాలని చెప్పారు.   రూ.134.72 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 620 ఆర్‌బీకే భవనాల నిర్మాణాన్ని సకాలంలోని పూర్తి చేయాలని తెలిపారు.  సమావేశంలో పంచాయతీ రాజ్‌  శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌, ఈఈ కేజీవీ నాయుడు, డీఈఈ గంగాధరరావు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-28T04:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising