ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే రాజన్నదొరకు సీఎం జగన్‌ పరామర్శ

ABN, First Publish Date - 2021-02-25T04:53:58+05:30

మాతృ వియోగంతో బాధపడుతున్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం ఫోన్‌ ద్వారా పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌, ఫిబ్రవరి 24: మాతృ వియోగంతో బాధపడుతున్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరను  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం ఫోన్‌ ద్వారా పరామర్శించారు.  ‘నేనున్నాను ధైర్యంగా ఉండాలి’ అని తెలిపారు.  మునిసిపల్‌ ఎన్నికల అనంతరం కలుస్తానని ఎమ్మెల్యే రాజన్నదొర చెప్పారు.   సాలూరు:   విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ బుధవారం ఎమ్మెల్యే రాజన్నదొరను ఆయన స్వగృహంలో కలిసి పరామర్శించారు. మాతృమూర్తి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

 

Updated Date - 2021-02-25T04:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising