ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లగుడు సింహాద్రికి ప్రముఖుల నివాళి

ABN, First Publish Date - 2021-03-02T05:32:04+05:30

రాజకీయ కురవృద్ధుడు, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ లగుడు సింహాద్రి పార్థివదేహాన్ని సోమవారం పలువురు టీడీపీ ప్రముఖులు సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌ (జామి) మార్చి 1: రాజకీయ కురవృద్ధుడు, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ లగుడు సింహాద్రి పార్థివదేహాన్ని సోమవారం పలువురు టీడీపీ ప్రముఖులు సందర్శించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రు డు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కె.బి.ఎ రాంప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, కేఏ నాయుడు, శోభా హైమావతి దేవి, ఎస్‌.కోట మండల పార్టీ అధ్యక్షుడు జీ.ఎస్‌.నాయుడు, మాజీ అధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్‌, కోళ్ల వెంకటరమణ, గోరపల్లి రాములు నివాళులు అర్పించారు. కొప్పల వెలమ జిల్లా అధ్యక్షుడు కొరుపోలు సత్యారావు, వేపా డ మాజీ ఎంపీపీ వేచలపు వెంకట చినరామునాయుడు, లోక్‌ సత్తా నాయకుడు భీశెట్టి బాబ్జీ తదితరులు సింహాద్రి మృత దేహం వద్ద ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

Updated Date - 2021-03-02T05:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising