ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి కరోనాపై ప్రచారం

ABN, First Publish Date - 2021-03-24T05:48:48+05:30

కరోనా రెండో దశ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సచివాలయ కార్యదర్శులు చురుగ్గా వ్యవహరించాలని నగర పంచాయతీ కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లిమర్ల, మార్చి 23: కరోనా రెండో దశ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సచివాలయ కార్యదర్శులు చురుగ్గా వ్యవహరించాలని నగర పంచాయతీ కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడు సూచించారు. నెల్లిమర్ల నగర పంచాయతీలోని 8 వార్డుల్లో పనిచేస్తున్న పరిపాలన కార్యదర్శులు, శానిటేషన్‌ కార్యదర్శులు, మహిళా కార్యదర్శులతో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 24వ తేదీ నుంచి 15 రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ త్రినాధనాయుడు, శానిటరీ ఇనస్పెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-03-24T05:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising