ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2021-03-01T05:01:26+05:30

జిల్లాలో ఎన్‌ఎంఎస్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.

పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఈవో నాగమణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్‌ఎంఎస్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 13  కేంద్రాల్లో  ఈ పరీక్షలు  నిర్వహించారు. మొత్తం 2,881 మందికి 2,797 మంది విద్యార్థులు హజరయ్యారు. 84 మంది  పరీక్షలకు దూరంగా ఉన్నారు. అదే విధంగా 7 సెంటర్లలో ఎన్‌టీఎస్‌ఈ  పరీక్షలు నిర్వహించారు.  1564 మందికి గాను, 1334 మంది విద్యార్థులు హాజరయ్యారు. 230 మంది గైర్హాజరయ్యారు.   జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈవో నాగమణి పరిశీలించారు. 

 

Updated Date - 2021-03-01T05:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising