ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN, First Publish Date - 2021-01-21T06:24:56+05:30

కంకణాపల్లి గ్రామ గిరిజనులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు మంచాల శ్రీనివాసరావు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాచిపెంట: కంకణాపల్లి గ్రామ గిరిజనులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు మంచాల శ్రీనివాసరావు కోరారు. ఆ గ్రామాన్ని పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ సందర్శించిన సందర్భంగా గిరిజన సంఘ నాయకులు బాధిత కుటుంబాలను బుధవారం పరామర్శించారు. పారిశుధ్య కార్యక్రమం చేపట్టి కాలువలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. తాగునీటి కోసం చర్యలు చేపట్టాలన్నారు. పీవో ఆదేశించినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ పరామర్శలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-01-21T06:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising