ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి సాగుతో మేలు

ABN, First Publish Date - 2021-01-16T05:30:00+05:30

ప్రకృతి వ్యవసాయంతో సమాజానికి, నేలకు మేలు కలుగుతుందని రాష్ట్ర సాధికారక సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌ అన్నారు.

ప్రకృతి వ్యవసాయ సాగుపై ఆరా తీస్తున్న వైస్‌చైర్మన్‌ విజయకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఏపీ రైతు సాధికారక సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌

వేపాడ: ప్రకృతి వ్యవసాయంతో సమాజానికి, నేలకు మేలు కలుగుతుందని రాష్ట్ర సాధికారక సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌ అన్నారు. బొద్దాంలో సుస్థిర వ్యవసాయ కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను పరిశీ లించి, ఫుడ్‌హబ్‌ అవుట్‌లెట్‌ను, బయో ఇన్‌ఫుట్‌ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. కార్య క్రమంలో ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ రామాంజనేయులు విజయనగరం, విశాఖ జిల్లాల డీపీఎం ప్రకాష్‌, ఏవో హేమసుందర్‌, సీఎస్‌ఏ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌,   రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2021-01-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising