ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు ఆభరణాల కోసం దాడి

ABN, First Publish Date - 2021-10-21T05:32:15+05:30

బంగారు ఆభరణాల కోసం జరిగిన దాడిలో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన కిండాం అగ్రహారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వృద్ధురాలి మృతి

బొండపల్లి, అక్టోబరు 20: బంగారు ఆభరణాల కోసం జరిగిన దాడిలో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన కిండాం అగ్రహారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ఆర్‌.వాసుదేవ్‌ తెలిపిన వివరా లిలా ఉన్నాయి. కిండాం అగ్రహారానికి చెందిన ఇప్పర్తి సింహాచలం(70) భర్త కొంతకాలం కిందట మృతిచెందడంతో ఆమె ఒక్కరే గ్రామంలో జీవనం సాగిస్తు న్నారు. పాతదుప్పాడ గ్రామానికి చెందిన సమీప బంధువు సంతోష్‌కుమార్‌ ఎప్పటికప్పుడు ఆమె వద్దకు వచ్చి క్షేమ సమాచారం తెలుసుకుంటుంటారు. బుధ వారం మద్యం మత్తులో ఉన్న సంతోష్‌కుమార్‌ ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణం దోచుకొనేందుకు ప్రయత్నించగా పెనుగులాట చోటుచేసుకోవడంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారం మేరకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందినట్టు ఎస్‌ఐ  తెలిపారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

 

Updated Date - 2021-10-21T05:32:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising