ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌలురైతు బలవన్మరణంపై ఆర్‌డీవో విచారణ

ABN, First Publish Date - 2021-01-19T05:27:56+05:30

కొద్దిరోజుల క్రితం అప్పుల బాధతో మరణించిన జామి గ్రామానికి చెందిన రైతు పిల్లా ఎర్నాయుడు మృతిపై విజయనగరం ఆర్‌డీవో భవానీశంకర్‌ సోమవారం విచారణ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌ (జామి) జనవరి 18: కొద్దిరోజుల క్రితం అప్పుల బాధతో మరణించిన జామి గ్రామానికి చెందిన రైతు పిల్లా ఎర్నాయుడు మృతిపై విజయనగరం ఆర్‌డీవో భవానీశంకర్‌ సోమవారం విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుడి తల్లినుంచి పలు వివరాలు సేకరించారు. ఎవరివద్ద కౌలుచేశారు, అప్పులు ఎంత ఉన్నాయి అనే విషయాలను తెలుసుకున్నారు. విచారణ అనంతరం నివేదికను తమ ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. డీఎస్పీ అనిల్‌పులిపాటి, తహసీల్దార్‌ రమణరావు, ఎస్‌ఐ సుదర్శన్‌, వ్యవసాయశాఖ ఏడీఏ విజయ, ఏవో కిరణ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-01-19T05:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising