ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మయిల్‌ పథకానికి దరఖాస్తులు

ABN, First Publish Date - 2021-06-21T05:16:25+05:30

కొవిడ్‌ కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకం అమలు చేస్తుందని ఎంపీడీవో జి.చంద్రరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గరుగుబిల్లి: కొవిడ్‌ కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకం అమలు చేస్తుందని ఎంపీడీవో జి.చంద్రరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ యజమాని మృతి చెందితే కుటుంబ ఆసరాకు స్మయిల్‌ పథకంలో సుమారు రూ. 5 లక్షలు ఎన్‌బీసీఎఫ్‌డీసీ పథ కంలో మంజూరు చేస్తామన్నారు. 80 శాతం మేర రుణం, 20 శాతం రాయితీ ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎస్సీ, బీసీ కులాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. పథకానికి అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌, రేషన్‌కార్డు, ఫోన్‌ నెంబరుతో పాటు కుటుంబ సభ్యుల వి వరాలను కార్యాలయానికి అందించాలన్నారు.

Updated Date - 2021-06-21T05:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising