ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

ABN, First Publish Date - 2021-11-29T05:16:04+05:30

జీగిరాం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో పాచిపెంటకు చెందిన రవ్వా కళావతి (65) మృతిచెందినట్టు సాలూరు రూరల్‌ ఎస్‌ఐ జగదీష్‌ నాయుడు ఆదివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌: జీగిరాం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో పాచిపెంటకు చెందిన రవ్వా కళావతి (65) మృతిచెందినట్టు సాలూరు రూరల్‌ ఎస్‌ఐ జగదీష్‌ నాయుడు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాచిపెంటకు చెందిన రవ్వా కళావతి తన కొడుకు వెంకటేష్‌   బైక్‌పై శనివారం రాత్రి పది గంటల సమయంలో సాలూరు వస్తున్నారు. జీగిరాం వద్ద వారి బైక్‌ను ఆటో ఢీకొనడంతో ఆమె అక్కడక్కడే మృతిచెందింది. వెంకటేష్‌కు స్వల్ప గాయాల య్యాయి. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

 

Updated Date - 2021-11-29T05:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising