ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ABN, First Publish Date - 2021-05-10T05:10:56+05:30

కరోనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ మోహనరావు హెచ్చరించారు. ఆదివారం ఆర్టీసీ కంప్లెక్స్‌ కూడలి వద్ద గస్తీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం(బొబ్బిలి): కరోనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ మోహనరావు హెచ్చరించారు. ఆదివారం ఆర్టీసీ కంప్లెక్స్‌ కూడలి వద్ద గస్తీ నిర్వహించారు. మధ్యాహ్నం  12 గంటల తరువాత బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. అనవసరంగా బయట తిరిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తెలిపారు.  ఆయన వెంట రూరల్‌ సీఐ పి.శోభన్‌బాబు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-10T05:10:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising