ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2021-04-22T05:02:51+05:30

అంబటివలస సమీపంలో రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి చెందాయి.

మృతి చెందిన గొర్రెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొండపల్లి : అంబటివలస సమీపంలో రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి చెందాయి. రైల్వే పోలీసుల తెలిపిన వివరాలు మేరకు... ఆ గ్రామ సమీపంలో గల పొలంలో ఉన్న గొర్రెల మందపై బుధవారం తెల్లవారు జామున కుక్కులు దాడి చేశాయి. దీంతో భయపడిపోయిన గొర్రెలు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై పరుగులు తీశాయి. ఇదే సమయంలో విజయనగరం వైపు నుంచి వస్తున్న గూడ్స్‌ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన నాసర అప్పలస్వామి, రాజానఅప్పన్నకు చెందిన గొర్రెలతో ఓ రైతు పొలంలో మందకోసం ఉంచారు.  కాగా విషయం తెలుసుకున్న స్థానిక పశువైద్యాధికారి కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించి, నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ ఘటనపై  బొబ్బిలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.


 

Updated Date - 2021-04-22T05:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising