ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా కేసులో వేగం పెంచిన సీబీఐ

ABN, First Publish Date - 2021-08-25T09:12:14+05:30

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు పులివెందుల పట్టణంలోని దుకాణాల వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల్లో సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన 


పులివెందుల, ఆగస్టు 24: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు పులివెందుల పట్టణంలోని దుకాణాల వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రధాన రహదారిలోని పూలంగళ్ల వీధిలో పలు దుకాణాల వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను మంగళవారం సాయంత్రం పరిశీలించారు. వివేకా హత్య కేసులో వేగం పెంచిన సీబీఐ అధికారులు కీలక ఆధారాల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వచ్చిన అధికారులు సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన ప్రారంభించారు. 


ఒకరిని విచారించిన అధికారులు

కడప కేంద్రకారాగారం అతిథి గృహంలో పులివెందుల ప్రాంతానికి చెందిన జగదీశ్వర్‌రెడ్డిని ఏడు గంటలపాటు సీబీఐ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. ఈయన్ను గతంలో కూడా పలుమార్లు అధికారులు విచారించారు.

Updated Date - 2021-08-25T09:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising