ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ప్రకటనను ఖండిస్తున్నాం’

ABN, First Publish Date - 2021-03-09T02:36:53+05:30

‘స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ప్రకటనను ఖండిస్తున్నాం’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 100 శాతం షేర్లు అమ్ముతామన్న కేంద్ర ప్రకటనను ఖండిస్తున్నామన్నారు. కేంద్రమంత్రి ప్రకటన ప్రభుత్వ రంగ సంస్థల పట్ల బీజేపీ నిజస్వరూపమేంటో తెలిసిందని వ్యాఖ్యానించారు. బీజేపీపై ఇంకా రాష్ట్రంలో ఎవరికైనా భ్రమలు ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కలిసి రావాలన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని మధు సూచించారు. 

Updated Date - 2021-03-09T02:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising