ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో జూ అసిస్టెంట్‌ క్యూరేటర్‌ మృతి

ABN, First Publish Date - 2021-05-11T04:28:40+05:30

కరోనాతో ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల అసిస్టెంట్‌ క్యూరేటర్‌ ఎం.రాజారావు (58) మృతి చెందారు.

మృతి చెందిన రాజారావు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరిలోవ, మే 10: కరోనాతో ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల అసిస్టెంట్‌ క్యూరేటర్‌ ఎం.రాజారావు (58) మృతి చెందారు. కొవిడ్‌ బారినపడిన ఆయన 20 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆరేళ్లుగా అసిస్టెంట్‌ క్యూరేటర్‌గా సేవలందించిన రాజారావు మృతి చెందడం ఎంతో బాధగా ఉందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా పేర్కొన్నారు. మంచి అధికారిని కోల్పోయామని జూ సిబ్బంది కూడా విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-11T04:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising