ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోటీ చేస్తున్న అభ్యర్థులతో జెడ్సీ సమావేశం

ABN, First Publish Date - 2021-03-05T06:18:02+05:30

జీవీఎంసీలో ఈనెల 10న జరగ నున్న ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని జోన్‌-5 ఎన్నికల అధికారి, జెడ్సీ పి.సింహాచలం విజ్ఞప్తి చేశారు.

అభ్యర్థులనుద్దేశించి మాట్లాడుతున్న జెడ్సీ సింహాచలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని విజ్ఞప్తి

జ్ఞానాపురం, మార్చి 4: జీవీఎంసీలో ఈనెల 10న జరగ నున్న ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని జోన్‌-5 ఎన్నికల అధికారి, జెడ్సీ పి.సింహాచలం విజ్ఞప్తి చేశారు. జోనల్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం జోన్‌పరిధిలోని వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెడ్సీ  ఎన్నికల వేళ అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు, పెట్టాల్సిన ఖర్చు గురించి వివరించారు. సమావేశంలో జోనల్‌ ప్రత్యేక అధికారి ప్రమీలా గాంధీ, 40 నుంచి 63 వార్డు లకు చెందిన ఆర్‌ఓలు, 134 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-05T06:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising