ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు వైసీపీ అన్యాయం

ABN, First Publish Date - 2021-06-19T05:52:03+05:30

రైతుల ప్రభుత్వమంటూ ఊదరగొడుతున్న వైసీపీ, అన్నదాతలకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నదని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగురైతు ప్రధానకార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి మండి పడ్డారు.

మాట్లాడుతున్న ఉగ్గిన రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి

కశింకోట, జూన్‌ 18:
రైతుల ప్రభుత్వమంటూ ఊదరగొడుతున్న వైసీపీ, అన్నదాతలకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నదని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగురైతు ప్రధానకార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి మండి పడ్డారు. ఉగ్గినపాలెంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.3670 కోట్లు బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రైతులకు మేలు చేశామంటూ చెబుతున్న విషయాల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. గ్రోయిన్లు, పంట కాలువల మరమ్మతులకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కౌలు  రైతులకు ప్రభుత్వం రాయితీలు అందించడంలో విఫలమైందన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-06-19T05:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising