ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకం ప్రకారమే టీడీపీ కార్యాలయాలపై దాడులు

ABN, First Publish Date - 2021-10-20T06:32:28+05:30

అధికార పార్టీ నేతలు ఒక పథకం ప్రకారమే రాష్ట్రంలోని పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన, నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారని టీడీపీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు.

విలేకరులతో మాట్లాడుతున్న తాతయ్యబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడాన్ని తట్టుకోలేకనే దుశ్చర్యలు

చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ తాతయ్యబాబు ధ్వజం


బుచ్చెయ్యపేట, అక్టోబరు 19: అధికార పార్టీ నేతలు ఒక పథకం ప్రకారమే రాష్ట్రంలోని పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన, నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తున్నారని టీడీపీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు. ఆయన మంగళవారం రాత్రి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ శ్రేణులు నిలదీయడాన్ని తట్టుకోలేని వైసీపీ గుండాలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నమా? లేక నియంత పాలనలో ఉన్నామా? అన్నది అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ వాళ్లు ఇంతలా అరాచకాలకు పాల్పడుతుంటే, పోలీసు శాఖ చోద్యం చూస్తున్నదని విమర్శించారు. సమావేశంలో తెలుగు యువత ఉపాధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T06:32:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising