ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడి పశువులకు షెడ్లు నిర్మిస్తాం

ABN, First Publish Date - 2021-01-21T06:09:27+05:30

పాడి పశువులకు షెడ్లు నిర్మిస్తామని విశాఖ డెయిరీ ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్‌కుమార్‌ చెప్పారు.

పాడి రైతులకు సరుకులు పంపిణీ చేస్తున్న ఆనంద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ డెయిరీ ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్‌కుమార్‌


కశింకోట, జనవరి 20: పాడి పశువులకు షెడ్లు నిర్మిస్తామని విశాఖ డెయిరీ ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్‌కుమార్‌ చెప్పారు. అమీన్‌సాహెబ్‌పేట బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ వద్ద డెయురీ డైరెక్టర్‌ మలసాల రమణరావు ఆధ్వర్యంలో ఆనంద్‌ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం చేయడంతో పాటు పాడి సంపదను పెంచుకోవాలని సూచించారు. రైతులకు బోర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాల ఉత్పత్తిదారులకు స్టీల్‌ పాల క్యాన్లు, బియ్యం, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యురాలు మలసాల కాసులమ్మ, పాల సంఘం ప్రతినిఽధులు జె.నూకునాయుడు, ఎస్‌.గోవింద పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:09:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising