ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలు రైళ్లు రీ షెడ్యూల్‌

ABN, First Publish Date - 2021-02-27T06:05:38+05:30

ఖరగ్‌పూర్‌ డివిజన్‌లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్‌ మీదుగా నడుస్తున్న కొన్ని రైళ్లను రీ షెడ్యూల్‌ చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: ఖరగ్‌పూర్‌ డివిజన్‌లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్‌ మీదుగా నడుస్తున్న కొన్ని రైళ్లను రీ షెడ్యూల్‌ చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. హౌరా నుంచి యశ్వంత్‌పూర్‌ వెళ్లే  ప్రత్యేక రైలు(02245) ఈ నెల 27న ఆరు గంటలు ఆలస్యంగా, హౌరా నుంచి ఎర్నాకులం వెళ్లే  ప్రత్యేక రైలు(02877) ఈ నెల 27న రెండన్నర గంటలు ఆలస్యంగా బయలుదేరుతాయి. గౌహతి నుంచి బెంగళూరు వెళ్లే  ప్రత్యేక రైలు(2510) ఈ నెల 28న రెండన్నర గంటలు, మార్చి ఒకటి, రెండు తేదీల్లో గంట 35 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. గౌహతి నుంచి బెంగళూరు వెళ్లే మరో ప్రత్యేక రైలు (02514) మార్చి నాలుగున గంట 35 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.

Updated Date - 2021-02-27T06:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising