ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఆదాయానికి రూ.70 లక్షలు గండి

ABN, First Publish Date - 2021-03-06T07:24:57+05:30

బంద్‌ కారణంగా మధ్యాహ్నం వరకూ బస్సులను నడపకపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి జిల్లాలో రూ.70 లక్షలు నష్టం వాటిల్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): బంద్‌ కారణంగా మధ్యాహ్నం వరకూ బస్సులను నడపకపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి జిల్లాలో రూ.70 లక్షలు నష్టం వాటిల్లింది. జిల్లాలోని పది డిపోల పరిధిలో 1064 బస్సులు ఉండగా, రోజుకి రూ.1.05 కోట్ల ఆదాయం వస్తుంది. బంద్‌ కారణంగా శుక్రవారం రూ.35 లక్షలు మాత్రమే ఆదాయం సమకూరినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-03-06T07:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising