ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవీఎంసీ ఎన్నికలకు 200 బస్సులు

ABN, First Publish Date - 2021-03-02T06:34:43+05:30

జీవీఎంసీ ఎన్నికల విధులకు 200 బస్సులు కేటాయించాలని ప్రజా రవాణా సంస్థ (పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాబస్‌స్టేషన్‌, మార్చి 1 : జీవీఎంసీ ఎన్నికల  విధులకు 200 బస్సులు కేటాయించాలని ప్రజా రవాణా సంస్థ (పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణాధికారి రిక్విజేషన్‌ మేరకు ఈ బస్సులు కేటాయించినట్టు అధికారులు వెల్లడించారు.  ఈ నెల 10న జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులకు కార్పొరేటర్‌ అభ్యర్థుల ఎన్నికకు పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ అధికారులను, సిబ్బందిని, పోలింగ్‌ మెటీరియల్‌, పోలింగ్‌ బాక్సులను ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు ఈ బస్సులు అవసరమవుతాయని వెల్లడించారు. తొమ్మిదో తేదీన ఉదయం సంబంధిత జోనల్‌ కార్యాలయాలకు బస్సులు అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-02T06:34:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising