ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే ఒక్కటి!

ABN, First Publish Date - 2021-03-02T06:38:33+05:30

జిల్లాలో సుమారు ఏడాది తరువాత సోమవారం అత్యల్ప స్థాయిలో ఒక్క కరోనా కేసు నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడాది తరువాత అత్యల్పంగా కొవిడ్‌ కేసులు నమోదు

విశాఖపట్నం, మార్చి 1(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సుమారు ఏడాది తరువాత సోమవారం  అత్యల్ప స్థాయిలో  ఒక్క కరోనా కేసు నమోదైంది.  గతేడాది మార్చి 19న జిల్లాలో మొదటి కరోనా  కేసు నిర్ధారణైంది. ఇప్పటి వరకు జిల్లాలో 60,541 మంది కొవిడ్‌ బారినపడ్డారు.

2824 మందికి వ్యాక్సిన్‌

జిల్లాలో సోమవారం 2824 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. 


Updated Date - 2021-03-02T06:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising