ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 22 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-01-25T06:40:25+05:30

జిల్లాలో ఆదివారం మరో 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో 60,154కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య

విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆదివారం మరో 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం బాధితుల సంఖ్య 60,154కు చేరింది. వీరిలో వైరస్‌ నుంచి 59,492 మంది కోలుకోగా, మరో 129 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఇప్పటివరకు 533 మంది మృత్యువాత చెందారు. 



Updated Date - 2021-01-25T06:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising