ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో ఢీకొని సైక్లిస్ట్‌ మృతి

ABN, First Publish Date - 2021-03-06T07:23:40+05:30

జాతీయ రహదారిపై నాతయ్యపాలెం బస్టాప్‌వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కృష్ణారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కిరెడ్డిపాలెం, మార్చి 5: జాతీయ రహదారిపై నాతయ్యపాలెం బస్టాప్‌వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.   మింది కాలనీకి చెందిన మంగరాజు కృష్ణారావు(45) షీలానగర్‌లోని పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి నైట్‌ డ్యూటీకి సైకిల్‌పై ఇంటి నుంచి వస్తుండగా నాతయ్యపాలెం బస్టాప్‌ వద్దకు వచ్చేసరికి ఆటో బలంగా ఢీ కొట్టింది. దీంతో రహదారిపై పడిపోయిన కృష్ణారావు తలకు, ఛాతికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కృష్ణారావును స్థానికులు చికిత్స నిమిత్తం కేజిహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.  గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-06T07:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising