ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ: పర్యాటకం ముసుగులో ఏపీ పరిపాలన రాజధాని పనులు..!

ABN, First Publish Date - 2021-10-24T17:51:10+05:30

విశాఖ: నగరంలో పరిపాలన రాజధాని పనులు ఊపందుకున్నాయా? పర్యాటకం ముసుగులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలో పరిపాలన రాజధాని పనులు ఊపందుకున్నాయా? పర్యాటకం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా పనులు కానిచ్చేస్తున్నారా? కార్యాలయాల కోసం భవనాల పరిశీలన జరుగుతోందా? అసలు తెర వెనుక ఏం జరుగుతుంది?  విశాఖ రుషికొండలో ఉన్న హరితా బీచ్ రిసార్డ్స్‌ను గతంలో ప్రభుత్వం కూల్చివేసింది. ఇప్పుడది నిర్మాణం చేయడానికి వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.


త్వరలో విశాఖ నుంచే పరిపాలన అని అధికారపార్టీ పెద్దలు గతంలో పలుమార్లు ప్రకటించినా.. ఇప్పుడు ఆ ప్రస్తావన తేవడంలేదు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరో వైపు కోర్టు కేసులతో పరిపాలన రాజధాని ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అయితే దానికి సంబంధించిన పనులు మాత్రం పర్యాటకం ముసుగులో పరుగులు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం, ఇతర అధికారుల కార్యాలయాల కోసం పలు భవనాలు పరిశీలించి రిజర్వు చేసుకుంటున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2021-10-24T17:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising