ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడేరులో పోలీసులు, బీజేపీ యువమోర్చా మధ్య వాగ్వాదం

ABN, First Publish Date - 2021-09-11T17:49:26+05:30

విశాఖ పాడేరులో పోలీసులు, బీజేపీ యువమోర్చా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ పాడేరులో పోలీసులు, బీజేపీ యువమోర్చా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్వామి వివేకానంద చికాగోలోని  సర్వమత సమావేశానికి 128 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాడేరులో యువ మోర్చ 2 కే రన్ నిర్వహించింది. కాగా 2కే రన్‌కు అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే  7న స్టేషన్లో అనుమతి కోసం ఇచ్చామన్న యువ మోర్చ నాయకులు చెబుతున్నారు. అరెస్టులకు భయపడమంటూ బీజేవైఎం శ్రేణులు  2 కే రన్‌ను పూర్తి చేశారు. 

Updated Date - 2021-09-11T17:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising