ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న ఆలయంలో చందన మాలధార భక్తుల ఆందోళన

ABN, First Publish Date - 2021-12-29T16:45:13+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం సిహాంచలం సింహాద్రి అప్పన్న దేవాలయంలో చందన మాల ధరించిన భక్తులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ప్రముఖ పుణ్యక్షేత్రం సిహాంచలం సింహాద్రి అప్పన్న దేవాలయంలో చందన మాల ధరించిన భక్తులు ఆందోళనకు దిగారు. భక్తుల ఇరుముడులకు సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు. దక్షిణాయనం పూర్తి కాకుండా మాలలు ముందుగా తీసి వేయాలంటూ అధికారులు చెప్పడం దారుణమన్నారు. మాలలతో స్వామి వారిని దర్శించుకున్న తరువాతే, మాలలు తీసే పద్ధతి ఉంటుందని తెలిపారు. భక్తులను కొండపైకి అనుమతించకుండా కింద ఏర్పాటు చేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-29T16:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising