ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha వైసీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన మంత్రి అవంతి

ABN, First Publish Date - 2021-08-15T14:21:14+05:30

నగరంలోని వైసీపీ కార్యాలయంలో స్వాంత్రత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలోని  వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు 75 వ స్వాంత్రత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ ఇది అని అన్నారు. మహనీయుల త్యాగఫలం, పోరాటం వలనే స్వాతంత్ర్య వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-15T14:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising