ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తే మద్దతిస్తాం: పల్లా శ్రీనివాసరావు

ABN, First Publish Date - 2021-02-27T17:43:03+05:30

స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరి మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హితవుపలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరి మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హితవుపలికారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌పై  బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలన్నారు. విశాఖ ఉక్కు నిర్వాసితుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. పరిశ్రమలు ప్రేవేటికరణ చేస్తే ఉద్యోగులకు భద్రత ఉండదని తెలిపారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తే ప్రతిపక్షంగా తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఉక్కు కార్మికులు మార్చి ఐదున తలపెట్టిన బంద్‌లో విశాఖ వాసులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. 

Updated Date - 2021-02-27T17:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising