ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి: DRM

ABN, First Publish Date - 2021-12-14T13:46:31+05:30

రైల్వే ప్రయాణంలో కోవిడ్ నిబంధనలు యధావిధిగా కొనసాగుతున్నాయని వార్తేరు డివిజన్ డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రైల్వే ప్రయాణంలో కోవిడ్ నిబంధనలు యధావిధిగా కొనసాగుతున్నాయని వార్తేరు డివిజన్ డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి స్పష్టం చేశారు. రైల్వే ప్రయాణికులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు వేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రైళ్లు యధావిధిగా తిరుగుతున్నాయన్నారు. ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు వచ్చాయని అనూప్ కుమార్ సత్పతి  వెల్లడించారు. 

Updated Date - 2021-12-14T13:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising