ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakhapatnam: సింహాచలం దేవస్థానం వద్ద బీజేపీ ధర్నా

ABN, First Publish Date - 2021-12-08T17:47:25+05:30

సింహాచలం దేవస్థానం భూముల పరిరక్షణ కోరుతూ సింహాచలం దేవాలయం తొలి పావంచా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం:  సింహాచలం దేవస్థానం భూముల పరిరక్షణ కోరుతూ సింహాచలం దేవాలయం తొలి పావంచా వద్ద బీజేపీ  ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. భూములు పరిరక్షణ చేయాలని కోరుతూ తొలి పావంచా నుంచి సింహాచలం ఈవో కార్యాలయం పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఈవోకి బీజేపీ నేతలు వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్, నగర బీజేపీ నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T17:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising