ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

250వ రోజుకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షలు

ABN, First Publish Date - 2021-10-19T14:50:11+05:30

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీక్షలు 250వ రోజుకు చేరుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీక్షలు 250వ రోజుకు చేరుకున్నాయి.  స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట 250 మంది కార్యకర్తలతో దీక్ష ప్రారంభమైంది. దీక్షలకు బీజేపీ మినహా రాజకీయ పార్టీ నేతలు  సంఘీభావం తెలిపారు. ఏయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్, సెంచూరియన్ యూనివర్సిటీ  ఛాన్స్‌లర్ జిఎస్ఎన్ రాజు, స్టీల్ ప్లాంట్ మాజీ ఆపరేషనల్ డైరెక్టర్ కేకే రావు, సీపీఎం నర్సింగరావు, సీపీఐ నాని దీక్షలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T14:50:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising