ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakhaలో జనసేన కార్పొరేటర్ వినూత్న నిరసన

ABN, First Publish Date - 2021-08-17T18:53:15+05:30

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ వినూత్నరీతిలో నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. కమిషనర్ వాహనానికి అడ్డుగా పడుకొని నిరసన తెలియజేశారు. 22వ వార్డు పరిధిలో సచివాలయ సిబ్బందితో కార్పొరేటర్ హోదాలో మూర్తి యాదవ్ ఇటీవల సమావేశం నిర్వహించారు. కాగాసమావేశానికి హాజరైన వార్డు సచివాలయ కార్యదర్శులకు జీవీఎంసీ అధికారులు మెమోలు జారీ  చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పోర్టికో వద్ద కమిషనర్ వాహనానికి అడ్డుగా పడుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-17T18:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising