ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడేరు ఐటిడిఎ వద్ద గిరిజన జేఏసీ ధర్నా

ABN, First Publish Date - 2021-07-14T18:15:40+05:30

పాడేరు ఐటిడిఎ వద్ద గిరిజన జేఏసీ బుధవారం ధర్నాకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: పాడేరు ఐటిడిఎ వద్ద  గిరిజన జేఏసీ బుధవారం ధర్నాకు దిగింది. జీఓ నెం.3పై ప్రభుత్వం జారీ చేసిన మెమోకు నిరసనగా ధర్నా చేపట్టారు. జీఓ నెం.3 రిజర్వేషన్ పునరుద్ధరణకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. జీఓ నెం.3 రిజర్వేషన్ రద్దపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను వెంటనే రద్దు చేయాలన్నారు. ఆదివాసులకు ప్రత్యేక జాబ్ కాలెండర్ ప్రకటించాలని, షెడ్యూల్ ప్రాతంలో ప్రత్యేక ఉద్యోగ నియమకాచట్టం చేయాలని, షెడ్యూలు ప్రాంతంలో ప్రత్యేక డీఎస్పీని ప్రకటించాలని గిరిజన జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-07-14T18:15:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising