ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌ మోహన్ మృతిపట్ల మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2021-07-12T17:09:34+05:30

మాజీ శాప్ చైర్మన్ పీఆర్‌ మోహన్ మృతిపట్ల భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: మాజీ శాప్ చైర్మన్ పీఆర్‌ మోహన్ మృతిపట్ల భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రీడాకారుడిగా, అడ్మినిస్ట్రేటర్‌గా మోహన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో పలు సేవలు అందించారని అన్నారు. శాప్ చైర్మన్‌గా క్రీడల అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పీఆర్‌మోహన్ కుటుంబానికి ఎమ్మెస్కే ప్రసాద్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 


Updated Date - 2021-07-12T17:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising