ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ రైతులకు మద్దతుగా విశాఖలో బైక్ ర్యాలీ

ABN, First Publish Date - 2021-01-26T18:45:31+05:30

విశాఖ పాడేరులో సీఐటీయూ, గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ పాడేరులో సీఐటీయూ, గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలోని రైతుల ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా ఈ బైక్ ర్యాలీ చేపట్టారు. రైతులకు నష్టం చేకూర్చే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్,  నిత్యావసర ధరలు తగ్గించాలంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. 

Updated Date - 2021-01-26T18:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising