ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha: విద్యుత్‌షాక్‌కు గురై అన్నదమ్ములు మృతి

ABN, First Publish Date - 2021-12-09T15:24:23+05:30

నగరంలోని ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలోని ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.  గురువారం తెల్లవారుజామున విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. గండ్రేడ్డి సత్యం, గండ్రేడ్డి గురుమూర్తి  పొలాల్లోకి వెళ్తుండగా పొలంలో పడివున్న వ్యవసాయ మోటర్ల లైను వైరు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. అన్నదమ్ముల మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2021-12-09T15:24:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising