ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్షలు: అయోధ్యరామ్

ABN, First Publish Date - 2021-06-25T16:59:47+05:30

విశాఖ: స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్షలు చేస్తున్నామని అయోధ్యరామ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్షలు చేస్తున్నామని ఉక్కు పరిరక్షణ పోరాటకమిటి కన్వీనర్ అయోధ్యరామ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 27న స్టీల్ ప్లాంట్‌ను  స్ట్రాటజిక్ సేల్ పేరుతో నిర్ణయం చేశారన్నారు. 22 న ఢిల్లీలో దీపం వారు 45 మందితో రహస్యంగా సమావేశమై ఎలా అమ్మాలి అనేదానిపై చర్చించారని.. ఆ సమావేశం వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో కూడ ప్రైవేటుపరం చేయొద్దంటూ తీర్మానం చేశారన్నారు. ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా చాలా మంది నేతలు వ్యతిరేకించారన్నారు. ఫ్యాక్టరీ నష్టాల్లో లేదని, స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని అయోధ్యరామ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-25T16:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising