ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సీపట్నం వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం

ABN, First Publish Date - 2021-08-18T20:10:32+05:30

నర్సీపట్నం మున్సిపాలిటీలోని 28వ వార్డు సచివాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నర్సీపట్నం మున్సిపాలిటీలోని 28వ వార్డు సచివాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకానికి జరిగిన అవమాన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 15న స్థానిక వైసీపీ నేతలు, సచివాలయ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. జాతీయ జెండాను పోలిన విధంగా తయారు చేయించిన కేకును నర్సీపట్నం ఛైర్ పర్సన్ ఆదిలక్ష్మి కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు, సిబ్బంది ఒకరికొకరు కేక్ తినిపించుకున్న దృశ్యాలు బయటకు రావడంతో వారి నిర్వాకం ఆలస్యంగా వెలుగుచూసింది. 

Updated Date - 2021-08-18T20:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising