ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన వెంకన్న తిరు కల్యాణోత్సవాలు

ABN, First Publish Date - 2021-03-01T06:24:48+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాయలంగా కొండదిగువ పూదోటలో ఉన్న పద్మావతి, అలిమేలుమంగా సమేత వేంకటేశ్వరస్వామి వార్షిక తిరుకల్యాణోత్సవాలు ఆదివారం రాత్రి జరిగిన పుష్పయాగంతో ముగిశాయి.

పరిమళ భరిత పుష్పాల నడుమ వేంకటేశ్వరుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, ఫిబ్రవరి 28: వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాయలంగా కొండదిగువ పూదోటలో ఉన్న పద్మావతి, అలిమేలుమంగా సమేత వేంకటేశ్వరస్వామి వార్షిక తిరుకల్యాణోత్సవాలు ఆదివారం రాత్రి జరిగిన పుష్పయాగంతో ముగిశాయి. ఇందులో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తిని ఉభయదేవేరులతో ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన ఊంజలలో ఉంచి వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో ప్రత్యేక పూజలను దేవస్థానం పురోహితుడు కరి సీతారామాచార్యులు పర్యవేక్షణలో అర్చకుడు టీపీ రాజీవ్‌లోచన్‌ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 


Updated Date - 2021-03-01T06:24:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising