ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మలివిడత కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2021-02-06T07:10:31+05:30

ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో మలివిడత కొవిడ్‌ టీకా ప్రక్రియ ప్రారంభమైంది.

వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న కమిషనర్‌ కనకారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం/మాకవరపాలెం, ఫిబ్రవరి 5 : ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో మలివిడత కొవిడ్‌ టీకా ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత వైద్య ఆరోగ్య సిబ్బందికి, వైద్యులకు వ్యాక్సిన్‌ వేసిన సంగతి తెలిసిందే. రెండో విడత పోలీస్‌, మునిసిపల్‌, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. శుక్రవారం  మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావుతో పాటు పలువురు మునిసిపల్‌ సిబ్బందికి టీకాలు వేయించుకున్నారు. ఇదిలావుంటే, మండల కేంద్రమైన మాకవరపాలెం పీహెచ్‌సీలో మండల పరిషత్‌, తహసీల్దార్‌, మండల విద్యా శాఖాధికారి కార్యాలయాల ఉద్యోగులు 120 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్టు వైద్యాధికారి డాక్టర్‌ శ్రీవిద్య తెలిపారు.

Updated Date - 2021-02-06T07:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising