ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి

ABN, First Publish Date - 2021-11-26T06:22:14+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ శ్రీనివాసరావు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు


రోలుగుంట, నవంబరు 25: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ శ్రీనివాసరావు సూచించారు. రోలుగుంట రైతుభరోసా కేంద్రం వద్ద గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఖరీఫ్‌లో రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి విజయలక్ష్మి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకట్రావు, సీఈవో మడ్డు మహేశ్‌, ఎంపీఈవో వాణి పాల్గొన్నారు.


బుచ్చెయ్యపేట: బుచ్చెయ్యపేట పీఏసీఎస్‌ ద్వారా 500 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ సుంకర శ్రీను తెలిపారు. గురువారం పీఏసీఎస్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంద కిలోల ఎ-గ్రేడ్‌ ధాన్యానికి రూ.1960, బి-గ్రేడ్‌కు రూ.1940 చొప్పున ధర చెల్లించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు దేవర తాతబాబు, కొల్లిమళ్ల మాణిక్యం, పీఏసీఎస్‌ సీఈవో పిన్నంరెడ్డి శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-26T06:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising