ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-06T05:25:39+05:30

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూర్మన్నపాలెం, మే 5: దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి... రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి తెల్లని పూల చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కె.భుజంగరావు 9440057520 నంబరుకు ఫోన్‌ చేయాలని కోరారు.

Updated Date - 2021-05-06T05:25:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising